Tuesday, 28 February 2023

హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ దాడుల కలకలం.. 20 చోట్ల.. ఈసారి టార్గెట్ ఎవరంటే!!

హైదరాబాద్లో ఐటీ సోదాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఎవరి మీద, ఎలా దాడులు జరుగుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బడా వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వర్గాలు, రాజకీయ వర్గాలలో ఆందోళన వ్యక్తం అవుతుంటే, బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ కావాలనే ఐటీ దాడులు చేయిస్తుందని మండిపడుతున్నారు. ఇక తాజాగా మరో మారు హైదరాబాద్లో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు దడ పుట్టిస్తున్నాయి.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/sYIu4vX
https://ift.tt/BfdihPb

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour