వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మళ్లీ ప్రజాప్రస్థానం పాదయాత్రను నేటి నుంచి కొనసాగించనున్నారు. ఈ మేరకు వైయస్ షర్మిల షెడ్యూల్ ఖరారైంది. ఇక మరోవైపు ఈరోజు వైఎస్ షర్మిల తెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిసి తెలంగాణ ప్రభుత్వం పైన ఫిర్యాదు చేయనున్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలో మరో భారీ అగ్ని ప్రమాదం; రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది!!
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/vGnXzS8
https://ift.tt/09To1ac
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment