Wednesday, 1 February 2023

తిరుమలలో కొత్త రికార్డు - భక్తులు నేరుగా ఈవోతో..!!

Tirumala: తిరుమలలో మరో కొత్త రికార్డు నమోదు అయింది. వరుస పర్వదినాలు..భక్తుల రద్దీతో తిరుమల శ్రీవారి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. కొద్ది నెలల కాలంగా శ్రీవారి హుండీ ఆదాయం ప్రతీ నెలా రూ వంద కోట్ల దాటుతోంది. కాగా, జనవరి నెలలో శ్రీవారిని 20లక్షల 58 వేల 242 మంది దర్శించుకున్నారు. జనవరి నెలలో హుండీ ఆదాయం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/nkCbHtc
https://ift.tt/09To1ac

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour