Wednesday, 1 February 2023

వైసీపీలో మరో కలకలం : టార్గెట్ కొడాలి నాని - వంశీ..!!

అధికార వైసీపీలో నెల్లూరు నేతల కలకలం కొనసాగుతోంది. ఇప్పుడు ఇదే సమయంలో కృష్ణాజిల్లాలో కొత్త రాజకీయం మొదలైంది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి దగ్గరైన వల్లభనేని వంశీ పైన ఆ నియోజకవర్గ వైసీపీ సీనియర్లు తొలి నుంచి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు వంశీతో పాటుగా ఆయనకు మద్దతిస్తున్న మాజీ మంత్రిని ఆ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/AWHcVe2
https://ift.tt/09To1ac

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour