Friday, 17 February 2023

మళ్లీ మూడు రాజధానుల బిల్లు ? ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ! బుగ్గన తాజా వ్యాఖ్యల వెనుక ?

ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనపై విపక్షాల్నీ మూకుమ్మడిగా వైసీపీ సర్కార్ పై విరుచుకుపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వంలో మంత్రులు, నేతలు భిన్నమైన ప్రకటనలతో ఆ గందరగోళాన్ని మరింత పెంచారు. దీంతో అసలు మూడు రాజధానులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన చిత్తశుద్దిని చాటుకునేందుకు ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్ని

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/sKDTin3
https://ift.tt/HFGqNpS

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour