చైనాలోనూ ,తూర్పు తజకిస్తాన్ ప్రాంతంలోనూ భారీ భూకంపాలు సంభవించాయి. చైనాలో నిన్న రాత్రి సంభవించిన భూకంపం రిక్టరు స్కేలుపై 7.2 తీవ్రతతో నమోదు కాగా, తాజాగా మరో మారు చైనా సరిహద్దుకు సమీపంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పై 6. 8 గా నమోదయింది. 6.8 తీవ్రతతో ఈ భూకంపం తజకిస్తాన్ కు తాకింది.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ias1Y5y
https://ift.tt/hb1jVBv
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment