Thursday, 23 February 2023

ప్రీతి ఆత్మహత్యాయత్నం బాధాకరమన్న హరీశ్ రావు: దోషులపై కఠిన చర్యలు

హైదరాబాద్: పీజీ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేపడుతుందన్నారు. దోషులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతన్న ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/r4QyZMB
https://ift.tt/hb1jVBv

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour