హైదరాబాద్: పీజీ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేపడుతుందన్నారు. దోషులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. నిమ్స్లో చికిత్స పొందుతన్న ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/r4QyZMB
https://ift.tt/hb1jVBv
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment