Wednesday, 22 February 2023

హైకోర్టులో రఘురామ కేసు - విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి..!!

తనపై నమోదు చేసిన రెండు కేసులను కొట్టివేయాలని ఎంపీ రఘురామ రాజు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేసారు. వీటిపైన అత్యవసర విచారణ జరపాలని రఘురామ రాజు తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర న్యాయమూర్తిని అభ్యర్దించారు. ఈ నెల 24న ఏపీ కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలంటే ఈ కేసులు అవరోధంగా ఉన్నాయని..పోలీసులు తొందరపాటు చర్యలు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/4FBoMzZ
https://ift.tt/hb1jVBv

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour