Wednesday, 1 February 2023

వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోనగర్‌లోని ఓ టైర్ల గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగ పరిసర ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి రావడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఊపిరిపీల్చుకునేందుకు ఇబ్బంది పడ్డారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మూడు ఫైరింజిన్లతో మంటలు ఆర్పుతున్నారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/I5sxY7n
https://ift.tt/09To1ac

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour