ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 20,000 కోట్ల విలువైన షేర్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ (ఎఫ్పీవో)ని రద్దు చేస్తున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ బుధవారం ప్రకటించింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికన్ షార్ట్ సెల్లర్.. అదానీ గ్రూప్
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/TsFyH7e
https://ift.tt/09To1ac
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment