Wednesday, 1 February 2023

అదానీ గ్రూప్ సంచలనం: రూ. 20వేల కోట్ల ఎఫ్‌పీవో రద్దు, ఇన్వెస్టర్లకు తిరిగి డబ్బు

ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 20,000 కోట్ల విలువైన షేర్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ (ఎఫ్‌పీవో)ని రద్దు చేస్తున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ బుధవారం ప్రకటించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికన్ షార్ట్ సెల్లర్.. అదానీ గ్రూప్

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/TsFyH7e
https://ift.tt/09To1ac

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour