Saturday, 25 February 2023

మార్చి 17న ఏపీ బడ్జెట్ - విశాఖ పై కీలక ప్రకటన..!?

ఏపీ శాసనసభా బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజున నూతన గవర్నర్ అబ్డుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మార్చి 17న 2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ముహూర్తంగా నిర్ణయించింది. తొలి రోజున గవర్నర్ ప్రసంగం తరువాత బీఏసీ సమావేశం జరగనుంది. సమావేశ అజెండా..ఎన్ని రోజులు నిర్వహించే అంశం పైన

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/jJS3ko8
https://ift.tt/fTha9GJ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour