Friday, 24 February 2023

ఈడబ్య్లూఎస్ ఉద్యోగ అభ్యర్ధులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..!!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈడబ్య్లూఎస్ వర్గాలకు చెందిన ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగాల భర్తీలో బీసీ,ఎస్పీ,ఎస్టీల మాదిరిగానే ఆర్థికంగా వెనుకబడిన ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు వయోపరిమితిని ఐదేళ్లు పెంచారు. ఈ మేరకు సబార్డినేట్స్‌ సర్వీస్‌ రూల్స్‌ను సవరించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న 34 ఏళ్ల వయసు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/A13sdcD
https://ift.tt/fTha9GJ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour