Saturday, 25 February 2023

గుంపుగా రండి.. సింగిల్ గా వస్తాం.. 90స్థానాల్లో గెలుస్తాం: తగ్గేదేలేదంటున్న బండి సంజయ్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ పైన కేసీఆర్ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజాగోస బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లలో పాల్గొంటున్న బండి సంజయ్ వచ్చే ఎన్నికలను లక్షంగా చేసుకుని ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నారు. నిన్న జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ODAMvoR
https://ift.tt/fTha9GJ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour