ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణకు ఐఏఎస్ ల కేటాయింపు 2015కల్లా పూర్తయింది. కానీ సోమేష్ కుమార్ తెలంగాణ కేడర్ లోనే కొనసాగారు. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై క్యాట్ లో రివ్యూ కోరే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా సోమేష్ ప్రయత్నం చేయలేదు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/sEynYQh
https://ift.tt/lj4qkdn
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment