Sunday, 15 January 2023

సోమేష్ కుమార్ ను రివ్యూ కోరొద్దన్న KCR?

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణకు ఐఏఎస్ ల కేటాయింపు 2015కల్లా పూర్తయింది. కానీ సోమేష్ కుమార్ తెలంగాణ కేడర్ లోనే కొనసాగారు. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై క్యాట్ లో రివ్యూ కోరే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా సోమేష్ ప్రయత్నం చేయలేదు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/sEynYQh
https://ift.tt/lj4qkdn

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour