Sunday, 15 January 2023

టీఆర్ఎస్ తో దక్షిణాయనం పూర్తి...బీఆఆర్ఎస్ తో ఉత్తరాయణం మొదలు

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్ర ప్రభుత్వ తీరుపై పండుగనాడు కూడా విరుచుకుపడ్డారు. అంతేకాదు పార్టీ ప్రస్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలంగాణ రాష్ట్రానికి శాపంగా మారిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దేశానికి కొత్త క్రాంతి ఇచ్చే పార్టీ బి.ఆర్.ఎస్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/6R5vzdj
https://ift.tt/HUCI3Wc

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour