Sunday, 15 January 2023

'సుప్రీం'లో కీలక మలుపు తిరగనున్న అమరావతి?

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం మూడున్నర సంవత్సరాలు పూర్తిచేసుకుంది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసింది. అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించింది. అప్పటి నుంచి రాజధాని పరిధిలోని 29 గ్రామాలకు చెందిన ప్రజలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/PZT2syJ
https://ift.tt/lj4qkdn

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour