తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఇప్పుడు కేంద్రంలోని అధికార బిజెపికి, ప్రతిపక్ష పార్టీలకు మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఇప్పటికే వందే భారత్ రైలు పట్టాలెక్కిన సందర్భాన్ని పురస్కరించుకొని ఖమ్మంలో తెలంగాణ రాష్ట్రంలోని అధికారి బీఆర్ఎస్, బిజెపి నేతల మధ్య ఖమ్మం రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎవరికి వారు
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/1Xu4Gz7
https://ift.tt/HUCI3Wc
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment