Saturday, 7 January 2023

ఆ ఎమ్మెల్యేలతో తేల్చుడే- రంగంలోకి సీఎం జగన్ : ఆనం కోసం ఎంపీ రాయబారం..!!

ముఖ్యమంత్రి నాన్చుడు కాదు..ఇక తేల్చుడే అనే నిర్ణయానికి వచ్చేసారు. వై నాట్ 175 అంటూ వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. కొంత మంది ఎమ్మెల్యే పని తీరు మెరుగు పర్చుకొనేందుకు డెడ్ లైన్ ఫిక్స్ చేసారు. ఇప్పుడు ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఫైన ఫోకస్ పెట్టారు. అసమ్మతి..విభేదాలు ఉన్న నియజకవర్గాల్లో ట్రీట్ మెంట్ కు సీఎం జగన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/HTd05Wh
https://ift.tt/K1MjsaN

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour