భారత రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ నియమితులైన తర్వాత ఆ పార్టీ తదుపరి అడుగు ఎటువైపు వేయబోతోందనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి. తోట నియామకంద్వారా ఏపీలో బీఆర్ఎస్ ఏం చేయబోతోందనేది స్పష్టత వచ్చింది. తెలుగుదేశం-జనసేన ఓటుబ్యాంకుపైనే ప్రత్యేకంగా దృష్టిసారించి అందులో చీలిక తీసుకురావడంద్వారా పరోక్షంగా వైసీపీకి, ప్రత్యక్షంగా ఓటుబ్యాంకు శాతం పెంచుకునేందుకు కేసీఆర్ విరచించిన ప్రణాళికగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/CrHnN8M
https://ift.tt/K1MjsaN
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment