తెలుగు జాతిని ఔట్ సోర్సింగ్ కు ఇచ్చేసినట్లు కనపడుతోందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. మేథోపరమైన చొరవ కోల్పోయి, రాజకీయ ఒరవడిలో కోల్పోయి, జాతికి లేనిపోని అవలక్షణాలు అలవడ్డాయని చెప్పారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సమతా పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు వి.వి.కృష్ణారావు ఆధ్వర్యంలో అన్ని పార్టీలు, వర్గాలతో ఆత్మీయ కలయికను ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథిగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/k4HwlhF
https://ift.tt/K1MjsaN

No comments:
Post a Comment