దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్డీల నియామకాలకు ప్రస్తుతం అమలు చేస్తున్న కొలీజియం వ్యవస్ధను రద్దు చేయించేందుకు కేంద్రం విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీనికి రకరకాల అస్త్రాల్ని వాడుతోంది. ఇప్పటికే కొలీజియం వ్యవస్ధను అడ్డుకునేందుకు పార్లమెంటులో ప్రయత్నించి విఫలమైన కేంద్రం... ఆ తర్వాత బహిరంగ విమర్శలకు దిగింది. ఇప్పుడు కొలీజియం వ్యవస్ధపై సామాజిక న్యాయం అస్త్రాన్ని ప్రయోగిస్తోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/8g6Jan3
https://ift.tt/0sHJBk9

No comments:
Post a Comment