నెల్లూరు జిల్లాలోని కందుకూరు లో జరిగిన చంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటనలో ఎనిమిది మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరిచిపోకముందే తాజాగా గుంటూరు జిల్లాలో చంద్రబాబు సభలో మరోమారు తొక్కిసలాట జరిగింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన వేళ ఆదివారం గుంటూరులో జరిగిన చంద్రబాబు సభలో ఒక్కసారి అభిమానులు, కార్యకర్తలు దూసుకురావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. అంతా భ్రాంతియేనా... పొత్తుపై చంద్రబాబు ఆశలు గల్లంతేనా?
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/m6e7vqQ
https://ift.tt/0sHJBk9

No comments:
Post a Comment