Sunday, 1 January 2023

మెగా బ్రదర్స్ కు కుడిభుజం - ఇప్పుడు జనసేన లక్ష్యంగా : ఆ నేత పెత్తనం నచ్చకే..!?

నాడు ప్రజారాజ్యం. నిన్నటి వరకు జనసేన. నాడు చిరంజీవి..నిన్నటి వరకు పవన్ కల్యాణ్. ఇద్దరికీ సన్నిహితంగా వ్యవహరించిన నేత దూరమయ్యారు. జనసేనలో కీలకంగా వ్యవహరించిన తోట చంద్రశేఖర్ ఈ రోజు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వకరిస్తున్నారు. అంతే కాదు.. జనసేన లోని మరి కొందరు నేతలను తనతో పాటు తీసుకెళ్తున్నారు. మెగా బ్రదర్స్ కు అంత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/S1ytLlm
https://ift.tt/uMjOY4w

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour