వచ్చే ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అహరహం శ్రమిస్తున్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ పేరుతో జిల్లాలు పర్యటిస్తున్నారు. ప్రతి జిల్లాలోను మూడు నియోజకవర్గాలను చుట్టివస్తున్నారు. ఇటీవలే తన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా పర్యటన పూర్తిచేసుకున్నారు. ప్రభుత్వం జీవో నెంబరు 1 ద్వారా అనుమతివ్వకపోవడంతో అక్కడే పాదయాత్ర నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో చంద్రబాబును కలిసి సంఘీభావం తెలియజేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/GsDuoJq
https://ift.tt/lj4qkdn

No comments:
Post a Comment