వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి మరో భారీ షాక్. సొంత ప్రభుత్వంపైన వ్యతిరేక వ్యాఖ్యలు చేయటంతో ఆనం నియోజకవర్గంలో కొత్త ఇంఛార్జ్ ను నియమించారు. ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ గా నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని నియమించారు. అప్పటి నుంచి ఆనం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆనం పార్టీని వీడే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/gWkeMtO
https://ift.tt/lj4qkdn

No comments:
Post a Comment