తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లెలో రెండురోజుల నుంచి చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబ సభ్యులు సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడాలని పిలుపునిచ్చారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/W3S7Llh
https://ift.tt/HUCI3Wc
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment