Thursday, 19 January 2023

ఖమ్మం సభకు దూరంగా ఆ నేతలు -బిహార్‌ సీఎం నితీశ్‌ కీలక వ్యాఖ్యలు..!!

ఖమ్మంలో బీఆర్ఎస్ సభలో కొందరు ముఖ్య నేతలు దూరంగా ఉన్నారు. కేసీఆర్ కు అన్నింటా మద్దతు ప్రకటించిన ఆ నేతలు ఈ సభకు హాజరు కాలేదు. వారిని ఆహ్వానించ లేదా. ప్రత్యేక కారణాలతో వారే దూరంగా ఉన్నారా. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ రాజకీయ పోరాటం ప్రారంభించటంతో.. సభ పైన జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. బీజేపీకి వ్యతిరేకంగా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/mv7CNbi
https://ift.tt/b87ZgDE

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour