ఏపీలో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచి, ఆ పార్టీతోనే విభేధిస్తూ విమర్శలకు దిగుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై జగన్ సర్కార్ ఇప్పటికే పలు కేసులు నమోదు చేసింది. ఇందులో వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా నమోదు చేసినవి కొన్నయితే, అధికారులు, ఇతరులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా నమోదైనవి కొన్ని ఉన్నాయి. అయితే వీటి వివరాలు మాత్రం
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/aqd1KXT
https://ift.tt/b87ZgDE
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment