Thursday, 19 January 2023

రఘురామపై కేసులు ఇవే ! బయటపెట్టిన జగన్ సర్కార్ ! ఫిర్యాదులపై తేల్చనున్న హైకోర్టు ?

ఏపీలో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచి, ఆ పార్టీతోనే విభేధిస్తూ విమర్శలకు దిగుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై జగన్ సర్కార్ ఇప్పటికే పలు కేసులు నమోదు చేసింది. ఇందులో వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా నమోదు చేసినవి కొన్నయితే, అధికారులు, ఇతరులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా నమోదైనవి కొన్ని ఉన్నాయి. అయితే వీటి వివరాలు మాత్రం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/aqd1KXT
https://ift.tt/b87ZgDE

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour