Thursday, 19 January 2023

కామారెడ్డి రైతుల పోరాటానికి తలొగ్గిన ప్రభుత్వం: నేడు మున్సిపల్ అత్యవసర సమావేశం.. అందుకే!!

కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. గత కొంతకాలంగా కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ తో తమకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. భూమిని మింగే మాస్టర్ ప్లాన్ మాకొద్దు అంటూ కామారెడ్డి జిల్లా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన పర్వాన్ని కొనసాగించారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/3b15t9o
https://ift.tt/b87ZgDE

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour