Saturday, 7 January 2023

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రెడీ : ఈ రెండు స్టేషన్ల మధ్య - ఇక నాలుగు గంటల్లోనే..!!

వందేభారత్ రైలు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానుంది. కొద్ది నెలలుగా తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్న వందేభారత్ అధికారిక ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రధాని మోదీ ఈ నెల 19న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందేభారత్ రైలును ప్రారంభించనున్నారు. ముందుగా ఈ రైలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/BbL81hf
https://ift.tt/K1MjsaN

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour