తెలంగాణలోకి అంతర్జాతీయ సంస్థల పెట్టుబుడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా దిగ్గజ ఐటీ కంపెన మైక్రోసాఫ్ట్ తెలంగాణలో మరో రూ.16,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్లో మరో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. దావోస్లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం' సమావేశాల్లో ఈ ప్రకటన చేసింది. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ చేరుకున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రముఖ కంపెనీలతో చర్చలు జరిపారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/e5k2AFi
https://ift.tt/b87ZgDE
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment