Thursday, 19 January 2023

Telangana: హైదరాబాద్‍లో మరో మూడు డేటా సెంటర్లు.. రూ.16 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న మైక్రోసాఫ్ట్..

తెలంగాణలోకి అంతర్జాతీయ సంస్థల పెట్టుబుడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా దిగ్గజ ఐటీ కంపెన మైక్రోసాఫ్ట్‌ తెలంగాణలో మరో రూ.16,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్‌లో మరో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. దావోస్‌లో జరుగుతున్న ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం' సమావేశాల్లో ఈ ప్రకటన చేసింది. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ చేరుకున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రముఖ కంపెనీలతో చర్చలు జరిపారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/e5k2AFi
https://ift.tt/b87ZgDE

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour