Thursday, 19 January 2023

కల్లుగీత కార్మికులకు భరోసాగా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వారికి ఏకంగా 10 లక్షలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన దూకుడును కొనసాగిస్తున్నారు. తాజాగా కల్లుగీత కార్మికుల విషయంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలో ఏ వర్గాన్ని నిర్లక్ష్యం చెయ్యకుండా అందరికీ సంక్షేమ పథకాలు వర్తించేలా తగిన చర్యలను తీసుకుంటున్నారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/CBksjQ4
https://ift.tt/b87ZgDE

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour