Monday, 2 January 2023

పంచాయతీ వ్యవస్థను నాశనం చేశారు: కేసీఆర్‌పై రేవంత్ విమర్శలు

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధిపత్య పోరులో సర్పంచ్ లు సమిధలు అవుతున్నారన్నారు. సర్పంచ్‌ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ధర్నాకు పిలుపునిచ్చామన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ధర్నా చౌక్‌లో రాజీవ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/qfReS3Q
https://ift.tt/uMjOY4w

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour