Wednesday, 25 January 2023

కొందరికి తాను నచ్చకపోయినా.. గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు!!

తెలంగాణ రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజ్ భవన్ వేదికగా ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ జాతీయ పతాకవిష్కరణ చేసి సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/SfD0Tkb
https://ift.tt/S3Piylf

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour