Wednesday, 25 January 2023

తొలిసారిగా సీఎం జగన్ - పవన్ ముఖాముఖి : చంద్రబాబు అక్కడే..!?

ఏపీ రాజకీయాల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ప్రధాన పార్టీ నేతల మధ్య పొలిటికల్ వార్ హీటెక్కింది. సీఎం జగన్ లక్ష్యంగా ఇప్పుడు చంద్రబాబు - పవన్ ఒక్కటవుతున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఇప్పుడు ఈ ముగ్గురు నేతలు ఒకే వేదిక

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/S6K4BPY
https://ift.tt/S3Piylf

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour