తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాజ్ భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో జరిగిన ఆధికారిక వేడుకల్లో గవర్నర్ డాక్టర్ . తమిళి సై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేశారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ZpudOeJ
https://ift.tt/juQw94c
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment