Saturday, 28 January 2023

అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు ఘటన చోటు చేసుకుంది. లాస్ఏంజెల్స్‌లో కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాలిఫోర్నియాలో ఒక్క నెలలో కాల్పుల ఘటనలు చోటు చేసుకోవడం ఇది నాలుగోసారి కావడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం.. శనివారం తెల్లవారుజామున ఈ కాల్పులు జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాల్పులకు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Isf3vlA
https://ift.tt/8nHhQm1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour