మరి కొద్ది నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనేది బీజేపీ వ్యూహం. దీంతో, స్వయంగా ప్రధాని మోదీ- హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికలు జరిగే వరకూ ప్రతీ నెలా ఇద్దరి పర్యటనలు ఉండేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా తెలంగాణలో వరస పర్యటనలు చేయనున్నారా.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/1TGfi7z
https://ift.tt/8nHhQm1
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment