Saturday, 28 January 2023

రంగంలోకి ప్రధాని మోదీ - షా : తెలంగాణలో త్రిముఖ వ్యూహం..!!

మరి కొద్ది నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనేది బీజేపీ వ్యూహం. దీంతో, స్వయంగా ప్రధాని మోదీ- హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికలు జరిగే వరకూ ప్రతీ నెలా ఇద్దరి పర్యటనలు ఉండేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా తెలంగాణలో వరస పర్యటనలు చేయనున్నారా.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/1TGfi7z
https://ift.tt/8nHhQm1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour