ఏపీలో వచ్చే ఎన్నికల ప్రచారం కోసం జనసేన అధినేత ఇష్టపడి తయారు చేయించుకున్న వారాహి వాహనం యాత్ర త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణలోని ధర్మపురి, ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మ సహా పలు ఆలయాల్లో వారాహికి పూజలు పూర్తి చేసిన పవన్ కళ్యాణ్.. త్వరలో లాంఛనంగా యాత్రను ఆరంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కీలక అంశాలపై సంకేతాలు అందుతున్నాయి.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/CmTu1WL
https://ift.tt/m734bNA
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment