Saturday, 7 January 2023

విశాఖ కేంద్రంగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ : సీఎం సూచన- ప్రధాని అంగీకారం ..!!

సాగర తీరం విశాఖ మరో అరుదైన కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రపంచ దేశాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. జీ -20 సన్నాహక సదస్సు విశాఖ కేంద్రంగా నిర్వహించేందుకు నిర్ణయం జరిగింది. జీ-20 అధ్యక్ష బాధ్యతలు ఈ సారి భారత్ కు దక్కింది. జీ -20 నిర్వహణ పైన ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/coiZ0p4
https://ift.tt/K1MjsaN

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour