సాగర తీరం విశాఖ మరో అరుదైన కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రపంచ దేశాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. జీ -20 సన్నాహక సదస్సు విశాఖ కేంద్రంగా నిర్వహించేందుకు నిర్ణయం జరిగింది. జీ-20 అధ్యక్ష బాధ్యతలు ఈ సారి భారత్ కు దక్కింది. జీ -20 నిర్వహణ పైన ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/coiZ0p4
https://ift.tt/K1MjsaN

No comments:
Post a Comment