Wednesday, 4 January 2023

మరో ఘోరం: మహిళను ఢీకొట్టి, 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

లక్నో: ఢిల్లీ తర్వాత అలాంటి దిగ్భ్రాంతికర ఘటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బందా జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. స్కూటర్‌పై వెళుతున్న ఓ మహిళా ఉద్యోగిని ఢీకొన్ని ట్రక్కు.. ఆమెను మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమె తీవ్రగాయాలపాలై ప్రాణాలు విడిచింది. బండాలోని మావాయి బుజుర్గ్ గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. యూపీ పోలీసులు తెలిపిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/u17bRWj
https://ift.tt/X05YhZv

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour