Tuesday, 3 January 2023

హైదరాబాద్‌లో మళ్ళీ ఐటీ దాడులు; 40కార్లలో వెళ్లి ...ఎక్సెల్ గ్రూప్ కంపెనీలో సోదాలు; టెన్షన్!!

 హైదరాబాద్ లో మళ్లీ ఐటి దాడులు కలకలం రేపుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున నుండే ఐటి దాడులు మొదలయ్యాయి. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఐటీ సోదాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మొత్తం 40 కార్ లలో, 3 సిఆర్పిఎఫ్ బస్సులలో ఐటీ సిబ్బంది దాడులు కొనసాగిస్తున్నారు. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సంబంధించి గచ్చిబౌలి ప్రధాన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/UBctG8N
https://ift.tt/OTpRVSM

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour