కుప్పంలో చోటు చేసుకున్న పరిణామాలపైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 పైన ప్రశ్నలు సంధించారు. ఉత్తర్వుల బూచి చూపించి ప్రతిపక్ష నేతలను అడ్డుకుంటారా అని నిలదీసారు. ఈ ఉత్తర్వులు ప్రతిపక్షాలకే వర్తిస్తాయా..ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి వర్తించవా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేలను జనంలో తిరగడానినకి అనుమతించకపోతే ఎలా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/qCIe8aZ
https://ift.tt/X05YhZv

No comments:
Post a Comment