Tuesday, 3 January 2023

బ్రిటన్ రాజు చార్లెస్ 3తో తొలిసారి సంభాషించిన ప్రధాని మోడీ: కీలక అంశాలపై చర్చ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారంనాడు బ్రిటన్ రాజు చార్లెస్-3తో ఫోన్లో సంభాషించారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. బ్రిటన్ రాజుగా చార్లెస్-3 నియమితులైన తర్వాత.. ప్రధాని మోడీ ఆయనతో మాట్లాడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సందర్బంగా చార్లెస్ కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. వాతావరణ సమస్యలు, జీవవైవిధ్య పరిరక్షణ, ఇంధన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/9kq3rlu
https://ift.tt/OTpRVSM

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour