Tuesday, 3 January 2023

మొన్న మల్లారెడ్డి.. ఇప్పుడు రోహిత్ రెడ్డి: ఏపీలో సరైన నాయకత్వం లేదని వ్యాఖ్యలు!!

మొన్నటికి మొన్న మంత్రి మల్లారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కావాలంటే, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే సీఎం కేసీఆర్ కు పట్టం కట్టాలని, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆయన అన్నారు. ఇక తాజాగా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఏపీ రాజకీయాల పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/J1PbtsI
https://ift.tt/OTpRVSM

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour