ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిన మంత్రి మల్లారెడ్డి ఏపీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మించే ధైర్యం, దమ్ము తెలంగాణ సీఎం కేసీఆర్ కు మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ఏపీలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే దానిని అడ్డుకునే సాహసం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/pOPCocT
https://ift.tt/uMjOY4w

No comments:
Post a Comment