Saturday, 17 December 2022

మాచర్ల మంటలు ఆరకుండానే 'మరో మంటలు'?

గుంటూరు జిల్లాలో అర్థరాత్రి జరిగిన ఘటన కలకలం రేకెత్తించింది. తెనాలి పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఖాళీగా ఉన్న అన్న క్యాంటీన్ భవనంలో మంటలు రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే మంటల్ని అదుపులోకి తేవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఈ మంటలు చెలరేగాయి. ఆ సమయంలో మనుషులెవరూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/CmJRYX1
https://ift.tt/o2MWdpE

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour