రాజధాని ఢిల్లీ వీధుల్లో అమరావతి నినాదం మార్మోగింది. ఢిల్లీలో ని జంతర్ మంతర్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి, రైతు జేఏసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నినదించారు. టీడీపీ..జనసేన..కాంగ్రెస్..వామపక్షాలు..రఘురామ రాజుతో సహా భారతీయ కిసాన్ సంఘ్ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో అ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/rpZYEuI
https://ift.tt/o2MWdpE
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment