ఏపీలో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఢిల్లి నుంచి పిలుపు వచ్చింది. శ్రీలక్ష్మితో పాటుగా ఎంపిక చేసిన కొందరు ఐఏఎస్ లను ఢిల్లీకి రావాల్సిందిగా డీవోపీటీ సూచించింది. ఇదే లాస్ట్ ఛాన్స్ గా పేర్కొంది. సివిల్స్ అధికారులకు మిడ్ కెరీర్ ట్రైనింగ్ కు డీవోపీటీ సిద్ధమైంది. సీనియర్ ఐఏఎస్ లు ఈ శిక్షణకు హాజరైతేనే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లడానికి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/dJWjFil
https://ift.tt/o2MWdpE

No comments:
Post a Comment