Sunday, 25 December 2022

వాళ్లిద్దరూ ఏం దోచుకున్నారయ్యా చంద్రబాబూ?: బొత్స

విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రను దోచుకోవడానికి వచ్చారంటున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వారిద్దరూ ఏం దోచుకున్నారో అందరికీ చెప్పాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. తమ శాఖలపై స్వారీ చేశారంటున్నారు.. మేమేమైనా చిన్న పిల్లలమా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉత్తరాంధ్రకు చెందిన అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులకు ఉన్న అధికారాలేంటి? ఇప్పుడు మాకు లేనివేంటో చెప్పాలని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/1vlpjiF
https://ift.tt/1H9G6Ac

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour